ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: సీఎం జగన్‌తో ఎమ్మెల్యే భూమన భేటీ.. ముఖ్య పదవిపై చర్చలు

ABN, First Publish Date - 2023-07-27T17:48:00+05:30

భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయట్లేదని ఇప్పటికే భూమన స్పష్టం చేశారు. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (CM jagan) తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భూమన భేటీ అయ్యారు. వచ్చే నెల 12తో టీటీడీ ఛైర్మన్, పాలకమండలి పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఎమ్మెల్యే భూమన ఉన్నారు. భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయట్లేదని ఇప్పటికే భూమన స్పష్టం చేశారు. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని సీఎంను భూమన కోరినట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ ఛైర్మన్ సహా పాలక మండలి సభ్యుల నియామకాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2023-07-27T17:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising