ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Venkaiah Naidu : ఈ ఎన్నికల్లో తాత్కాలిక ప్రలోభాలకు ఎవరు లోను కావద్దు

ABN, First Publish Date - 2023-11-03T19:26:17+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నీతిగా, నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్న వారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu ) తెలిపారు.

తిరుపతి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నీతిగా, నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్న వారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu ) తెలిపారు. శుక్రవారం నాడుతిరుమలకు వెళ్తూ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అవినీతి అక్రమాలకు పాల్పడని వారిని ఈ ఎన్నికల్లో ఎన్నుకోండి. కులానికి, ధనానికి కాకుండా వ్యక్తి గుణానికి ఓటు వేయండి. తాత్కాలిక ప్రలోభాలకు ఎవరు లోను కాకండి. అలా లోనైతే ఐదేళ్లు పాటు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దేవుడి సొమ్మును టీటీడీ హిందూధర్మిక సంస్థలకు వినియోగించాలి. పురాతన దేవాలయాల పునరుద్ధనకు స్వామి వారి ఆదాయాన్ని ఖర్చు చేయాలని వెంకయ్య నాయుడు తెలిపారు.

Updated Date - 2023-11-03T19:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising