ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Bhuvaneshwari : నవంబర్ 1 నుంచి మలివిడత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఫున: ప్రారంభం

ABN, First Publish Date - 2023-10-30T20:24:02+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మలివిడత నవరంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మలివిడత నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించునున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ఆవేదనతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో రేపు రైలు ప్రమాద బాధితులను భువనేశ్వరి పరామర్శించనున్నారు.

Updated Date - 2023-10-30T21:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising