ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP High Court: కాగ్నిజబుల్ నేరాలపై ఫిర్యాదు చేసినా కేసులు కట్టకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABN, First Publish Date - 2023-11-28T21:49:59+05:30

కాగ్నిజబుల్ ( cognizable ) నేరాలపై ఫిర్యాదు చేసినా కేసులు కట్టకపోవడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసునమోదు చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు గుర్తుచేసింది.

అమరావతి: కాగ్నిజబుల్ ( cognizable ) నేరాలపై ఫిర్యాదు చేసినా కేసులు కట్టకపోవడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసునమోదు చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు గుర్తుచేసింది. లలితకుమారి వర్సెస్‌ యూపీ ప్రభుత్వం కేసులో సుప్రీం తీర్పును తెలుగులోకి అనువదించి ఏపీ పోలీసులకు పంపాలని డీజీపీకి ఆదేశించింది. కాగ్నిజబుల్ నేరాల్లో కేసు నమోదు చేయకపోతే.. పిటిషనర్‌కు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. విశాఖపట్నంలో ఇరువురు వ్యక్తులు ఇచ్చిన పిటిషన్లపై కేసునమోదు చేయకపోవడంతో హైకోర్టును పిటిషనర్లు ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు.

Updated Date - 2023-11-28T21:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising