ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tulasi Reddy వైసీపీ ప్రభుత్వం.. కూతల, కోతల, వాతల ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-10-22T14:24:19+05:30

వైసీపీ ప్రభుత్వం.. కూతల, కోతల, వాతల ప్రభుత్వమని PCC మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ( Tulasi Reddy ) అన్నారు.

కడప: వైసీపీ ప్రభుత్వం.. కూతల, కోతల, వాతల ప్రభుత్వమని PCC మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ( Tulasi Reddy ) అన్నారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కరెంటు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వానిది ఒక వైపు కరెంటు కోతలు... మరొక వైపు కరెంటు బిల్లుల వాతలు అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెరిగాయి. అదనపు భారం దాదాపు రు 50,000 కోట్లు ఉంటుందన్నారు. అసలు కంటే కొసరు ఎక్కువ అని ఎద్దేవ చేశారు. బాదుడు రెడ్డిగా జగన్‌రెడ్డి తన పేరు మార్చుకుంటే సరిపోతుందని సెటైర్లు వేశారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు రివర్స్ షాక్ ఇవ్వక తప్పదని తులసిరెడ్డి దెప్పిపొడిశారు.

Updated Date - 2023-10-22T19:26:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising