ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna: సీఐడీని జగన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా మార్చారు

ABN, First Publish Date - 2023-09-11T22:55:28+05:30

ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీని ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) వ్యాఖ్యానించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీని ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..శాంతియుతంగా ధర్నా చేస్తుంటే సీపీఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు.రాష్టంలో జగన్‌రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారు. రేపు అన్ని రాజకీయ పార్టీలు, మేధావులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి శాంతియుత ధర్నాలు చేశారు. కానీ ఎక్కడ ఇలాంటి అరెస్ట్‌లు చేయలేదు. అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-11T22:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising