ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lokesh: సిట్ ఆఫీస్‌లో చంద్రబాబుతో మాట్లాడిన కుటుంబసభ్యులు.. ఆందోళన చెందవద్దని సూచన

ABN, First Publish Date - 2023-09-09T22:28:47+05:30

తాడేపల్లి సిట్ కార్యాలయంలో (sit office) విచారణలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో (Chandrababu) మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు.

గుంటూరు జిల్లా: తాడేపల్లి సిట్ కార్యాలయంలో (sit office) విచారణలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో (Chandrababu) మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు.


అధికారులు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబును కలిసి నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ కాసేపు మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కుటుంబసభ్యులను చంద్రబాబు కోరారు. ధర్మం తనవైపే ఉందని కుటుంబసభ్యులకు చంద్రబాబు తెలిపారు. కుట్ర రాజకీయాలను సమర్థంగా ఎదుర్కొంటానని కుటుంబ సభ్యులకు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం సిట్ కార్యాలయం నుంచి కుటుంబసభ్యులు వెళ్లిపోయారు.

Updated Date - 2023-09-09T22:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising