ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: జగన్, సజ్జల, పెద్దిరెడ్డిపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-11T20:32:40+05:30

యువగళం పాదయాత్రలో భాగంగా క్రోసూరులో జరిగిన బహిరంగసభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan) సంచలన ఆరోపణలు చేశారు.

పల్నాడు: యువగళం పాదయాత్రలో భాగంగా క్రోసూరులో జరిగిన బహిరంగసభలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan) సంచలన ఆరోపణలు చేశారు.


"చంద్రబాబుపై దాడికి కుట్ర తాడేపల్లి ప్యాలెస్‌లోనే జరిగింది. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల, పెద్దిరెడ్డి కలిసి కుట్ర చేశారు. వైసీపీ నేతలే రాళ్ల దాడి చేసి టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. చంద్రబాబుపైనే అటెంప్ట్‌ మర్డర్‌ కేసు పెట్టారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని.. ఎస్పీ, డీఐజీ అమలుచేస్తున్నారు. పోలీసులకు దమ్ముంటే వివేకాను చంపినవారిని జైల్లో వేయండి." అని లోకేష్ అన్నారు.

Updated Date - 2023-08-11T20:33:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising