ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: కాణిపాకం వినాయకుడికి ఎన్నారై విలువైన వెండి కిరీటం బహూకరణ

ABN, First Publish Date - 2023-08-11T10:01:06+05:30

ఎన్నారై భక్తుడు (NRI Devotee) ఒకరు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు.

NRI: ఎన్నారై భక్తుడు (NRI Devotee) ఒకరు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు. యూకే యూరప్ టీడీపీ ఫోరం అధ్యక్షుడు శ్యామసుందర్ నాయుడు గురువారం సుమారు 3 కిలోల వెండి కిరీటాన్ని (Silver Crown) కాణిపాకం దేవస్థానం వారికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికి వెండి కిరీటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాణిపాకం వరసిద్ధుడికి (Kanipakam Vinyaka Temple) ఇలా భారీ కిరీటాన్ని బహూకరించి తన భక్తిని చాటుకున్నారు లండన్‌కు చెందిన ఎన్నారై శ్యామ్‌సుందర్‌రావు. కాగా, ఈ కిరీటం విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని ఆలయ ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. దాతను, వారి కుటుంబ సభ్యులను వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.

Indian Passport: షాకింగ్ డేటా.. పాస్‌పోర్టులను సరెండర్ చేసిన 2.4 లక్షల మంది భారతీయులు..!


Updated Date - 2023-08-11T10:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising