ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ‘కాళేశ్వరం’ విషయంలో కేసీఆర్‌ కుటుంబంపై విచారణ జరిపించాలి

ABN, Publish Date - Dec 20 , 2023 | 12:18 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్‌(Kaleshwaram Project) అవినీతిపై, కేసీఆర్‌ కుటుంబంపై విచారణ జరిపించాలని నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వేములకొండ వేణుగోపాల్‌గౌడ్‌(Vemulakonda Venugopalgoud)

బర్కత్‌పుర(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌(Kaleshwaram Project) అవినీతిపై, కేసీఆర్‌ కుటుంబంపై విచారణ జరిపించాలని నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వేములకొండ వేణుగోపాల్‌గౌడ్‌(Vemulakonda Venugopalgoud) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయో బహిర్గతమవుతాయని అన్నారు. మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు జలీల్‌ఖాన్‌ కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై(Governor Dr. Tamilisai)కి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చొరవ తీసుకుని హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 20 , 2023 | 12:18 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising