Home » kaleshwaram
కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు.
Kaleshwaram commission: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
Telangana: కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ దఫా విచారణలో కీలక ఐఏఎస్, మాజీ ఐఏఎస్లను కమిషన్ విచారించనుంది. ఈరోజు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషిని విచారించింది.
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం కానుంది. నేడు 14మంది ఇంజినీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. విచారణలో భాగంగా 14మంది ఇంజినీర్లను కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకొస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు కారణం కేసీఆర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను కాళేశ్వరం కమిషన్కు రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమర్పించారు.
ళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది.
Telangana: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణలో భాగంగా ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈఎన్సీ సమాధానం ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నివేదికను త్వరలోనే అందించనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కొత్తకోట శ్రీనివా్సరెడ్డి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనా రాహిత్యం బయటపడిందని ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మంగళవారం నీటిపారుదలశాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లో పనిచేసిన, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది.