ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supreme Court : నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కేసు విచారణ

ABN, First Publish Date - 2023-10-31T09:22:08+05:30

సుప్రీంకోర్టు ( Supreme Court ) లో పటాన్‌ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( Patan Cheruvu MLA Mahipal Reddy ) కేసు నేడు విచారణ జరగనున్నది. తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) ఉత్తర్వులను అడ్వకేట్ ముఖీం ( Advocate Mukhieam ) సవాల్ చేశారు.

ఢిల్లీ: సుప్రీంకోర్టు ( Supreme Court ) లో పటాన్‌ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( Patan Cheruvu MLA Mahipal Reddy ) కేసు నేడు విచారణ జరగనున్నది. తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) ఉత్తర్వులను అడ్వకేట్ ముఖీం ( Advocate Mukhieam) సవాల్ చేశారు. గతంలో ఓ కంపెనీపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి రెండున్నర ఏళ్ల శిక్షను సంగారెడ్డి కోర్టు విధించింది. సంగారెడ్డి కోర్టు తీర్పు పై హైకోర్టుకు మహిపాల్‌రెడ్డి వెళ్లారు. సంగారెడ్డి కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును అడ్వకేట్ ముఖిం ఆశ్రయించారు. మహిపాల్‌రెడ్డి కేసు విచారణను జస్టిస్ ఎం ఎం సుందరేష్ , జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం చేపట్టనున్నది.

Updated Date - 2023-10-31T09:35:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising