Home » ABN
Vontimitta: ఒంటిమిట్టలో కొలువు తీరిన శ్రీసీతారామచంద్రమూర్తికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సీతారాముల కల్యాణం జరిగింది. ఈ కల్యాణాన్ని సీఎం దంపతులు వీక్షించారు. రాత్రికి సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు.
Pocso Court: బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది నాంపల్లిలోని పోక్సో్ కోర్టు. అలాగే జరిమాన సైతం విధించింది. నేరం రుజువు కావడంతో ఈ శిక్షను ఖరారు చేసింది.
Mahesh Kumar Goud: రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలు నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ ఫ్యామిలీపై సీబీఐతో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులోని జీజీహెచ్ వద్ద హంగామా చేశాడు. ముఖానికి మాస్క్ వేసుకోమంటే.. వేసుకొనంటూ నిరాకరించాడు. అలాగే అతడిని విలేకర్ల సమావేశంలో పెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అతడు ఈ సమావేశానికి రానంటూ పోలీస్ వాహనంలోనే కూర్చొండి పోయారు. దీంతో చేసేది లేక పోలీసులు అతడికి కోర్టులో హజరుపరిచేందుకు తరలించారు.
Video Viral: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ పార్క్ బయట బైక్పై ఓ జంట ఎదురెదురుగా కూర్చొన్నారు. ఈ నేపథ్యంలో వారితో పలువురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగారు. ఆ క్రమంలో యువతితో దుర్బాషలాడారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Hanuman Jayathi: ఏడాదిలో రెండు హనుమాన్ జయంతిలు వస్తాయన్న సంగతి మీకు తెలుసా?. కేసరి నందనుడు జన్మదినం సందర్భంగా ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన పలహారం ఏమిటో తెలుసా? అసలు హనుమాన్ జయంతి సందర్భంగా ఏం చేయాలి. ఏం చేయకూడదో మీకు తెలుసా? వీటి గురించి సమగ్రం తెలుసుకోవాలంటే...
America Vs China: అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అన్ని దేశాల పట్ల ఒక విధంగా ఆయన వ్యవహరిస్తుంటే.. డ్రాగన్ చైనా పట్ల ఆయన మరింత కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అయితే చైనా సైతం ఇప్పటికే అమెరికాకు తగిన రీతిలో సమాధాన మిచ్చిన చైనా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విభజన జరిగి పదేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కోలుకోలేకపోతోందని ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి వివరించనుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానానికి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తి చేయనుంది
అమెరికాలోని వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయే ఆరోపణలతో భారత సంతతికి చెందిన సీఈవో అరెస్టయ్యారు. క్లిన్ వాటర స్టార్టప్ గ్రేడియంట్ సీఈవోగా పని చేస్తున్న అనురాగ్ వాజపేయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి.. అధిక మొత్తం చెల్లించిన వారి జాబితాలో అనురాగ్ వాజపేయ్ పేరు ఉన్నట్లు బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
ఏపీలో మాటలు మంటలు రేపుతోన్నాయి. కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అవినీతి, అక్రమాలు, నోటు దురుసు, దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో ఏం చేసినా చెల్లుతోందన్న వైసీపీ నేతలకు.. అదే రీతిలో ఇష్టాను సారంగా వ్యవహరించడంతో చట్టం తన పని తాను చేసుకు పోతుంది.