ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress VS BRS: రేగ కాంతారావుపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-08-24T19:10:56+05:30

రేగ కాంతారావు(Rega Kantha Rao.)పై ఎమ్మెల్యే పొదెం వీరయ్య(MLA Podem Veeraya) సంచలన వ్యాఖ్యలు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం: రేగ కాంతారావు(Rega Kantha Rao.)పై ఎమ్మెల్యే పొదెం వీరయ్య(MLA Podem Veeraya) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఊసరవెల్లిలా రంగులు మార్చే బుద్ధి నీది. కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌(BRS)లో చేరి కాంగ్రెస్(Congress) ఫలాలను అనుభవిస్తున్నది నువ్వు. నేను నిజాయితీగా ఉన్న కాంగ్రెస్‌లోనే ఉంటా. నీలా రంగులు మార్చే బుద్ధి నాది కాదు. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో నీకు తెల్వదా?భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావ్ మళ్లీ కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతున్నావ్. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలానికి చేసింది శూన్యం.

ఆలయ అభివృద్ధి అన్నాడు అభివృద్ధి చేయలేదు కరకట్టలు అన్నాడు ఏమి నిర్మించలేదు’’ అని పొదెం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-24T20:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising