ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Dayakar Rao: ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దు

ABN, First Publish Date - 2023-10-11T20:03:43+05:30

ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు.

జనగామ: ఇకపై జనగామలో వర్గాలు ఉండొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli Dayakar Rao) ఆదేశించారు. బుధవారం నాడు జనగామ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ... ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గీయులు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్గీయులు అంతా కలిసి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం పనిచేయాలి. ముత్తిరెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చి కేసీఆర్ గౌరవం ఇచ్చారు. ఇకపై విభేదాలు సృష్టించి గొడవలు చేస్తే కేసీఆర్‌కు ద్రోహం చేసినట్టే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు సరిగా లేవు. కాంగ్రెస్ నేతలు దొంగ సర్వేలు చేసి గెలుస్తామంటున్నారు. మీ దగ్గరకు వచ్చే నేతలను నిలదీయాలి’’ అని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-11T20:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising