ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DHARNA : ‘పాలస్తీనాపై దాడులను ఆపాలి’

ABN, Publish Date - Oct 09 , 2024 | 12:13 AM

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని సీపీఐ, ఇన్ఫాఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయా సంఘాల నాయకులు సప్తగిరి సర్కిల్‌లో నిరసన తెలిపారు.

The protesting leaders of CPI, INFA, AISF, AIIF

అనంతపురం విద్య, అక్టోబరు 8 : పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని సీపీఐ, ఇన్ఫాఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయా సంఘాల నాయకులు సప్తగిరి సర్కిల్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి సంతోష్‌కుమార్‌, ఇన్సాఫ్‌ జిల్లా గౌరవా ధ్యక్షుడు అల్లిపీరా తదితరులు మాట్లాడుతూ... అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయిల్‌ ఏడాదిగా పాలస్తీనాపై దాడులు చేస్తూ... అమాయకులు, పసి పిల్లలు, మహిళలు, వృద్ధులు, సామాన్య ప్రజలను 86 వేల మందిని పొ ట్టన పెట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్‌, ఇన్సాఫ్‌ నగర అధ్యక్షులు చాంద్‌బాషా, కార్యదర్శి సూపీ ఖాజా హుస్సేన, ఇతర నేతలు శ్రీనివాస్‌, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 09 , 2024 | 12:13 AM