ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BADMINTON : బ్యాడ్మింటన టోర్నీ

ABN, Publish Date - Oct 03 , 2024 | 12:36 AM

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియం బ్యాడ్మింటన అసోసియేషన ఆధ్వర్యంలో టోర్నమెంట్‌ నిర్వహించారు. మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. స్వచ్ఛతాహి సేవా ప్రాధాన్యతపై సభ్యులు, క్రీడాకారులు ప్రతిజ్ఞ చేశారు.

Members awarding prizes to winners

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 2: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక అశోక్‌నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియం బ్యాడ్మింటన అసోసియేషన ఆధ్వర్యంలో టోర్నమెంట్‌ నిర్వహించారు. మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. స్వచ్ఛతాహి సేవా ప్రాధాన్యతపై సభ్యులు, క్రీడాకారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టోర్నీలో టీచర్‌ శ్రీనివాసులు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ మూర్తి జోడిపై టీచర్‌ దేవరకొండ రామాంజినేయు లు,హెచ్చెల్సీ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ జోడి ఐదపాయింట్ల తేడాతో గెలుపొందిం ది. విజేతలకు చంద్ర మెమోరియల్‌ అధ్యక్షుడు రెడ్డప్ప, డీఎస్‌ఏ అసో సియేషన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎనవైకే శ్రీనివాసులు, పీవీకేకే ప్రిన్సిపాల్‌ సుబ్బారావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 03 , 2024 | 12:36 AM