ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GOD : భక్తిశ్రద్ధలతో కలశపూజలు

ABN, Publish Date - Oct 19 , 2024 | 12:30 AM

శారదా నగర్‌లోని శివబాలయోగి ఆశ్రమంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు నదీజలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి, ఆలయ ఆవరణలో కలశపూజలు నిర్వహించారు.

Devotees coming in procession with urns

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : శారదా నగర్‌లోని శివబాలయోగి ఆశ్రమంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు నదీజలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి, ఆలయ ఆవరణలో కలశపూజలు నిర్వహించారు. అనంతరం నవగ్రహాల తో పాటు శివబాలయోగి మహరాజు, అనంతేశ్వరస్వామి, అనం తేశ్వరిమాత, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూలవిరాట్లకు ఆ నీటి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జూటూరు అరవింద్‌, ఉపాధ్యక్షుడు రత్నగిరి దేవరాజ్‌, ప్రసాద్‌, గాధంశెట్టి విశ్వనాథ, లక్ష్మీనారాయణ, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 19 , 2024 | 12:30 AM