ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HOMAM : వెంకటేశ్వరాలయంలో సుదర్శన హోమం

ABN, Publish Date - Sep 29 , 2024 | 12:47 AM

చిత్తశుద్ది లేని వారిని టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించడంతోనే కల్తీ లడ్డూ ఘటనలతో అపవి త్రాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, జనసేన అదినేత పవనకళ్యాణ్‌ శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మ ద్ధతుగా టీసీ వరుణ్‌ ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీరవికుమార్‌, రాయలసీమ ప్రాంతీయ మహిళ కన్వీనర్‌ పెండ్యాల శ్రీలత, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావుతో కలిసి శ్రీనివాస నగర్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహిం చారు.

TC Varun and Janasena leaders conducting the homam

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు28 : చిత్తశుద్ది లేని వారిని టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించడంతోనే కల్తీ లడ్డూ ఘటనలతో అపవి త్రాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, జనసేన అదినేత పవనకళ్యాణ్‌ శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మ ద్ధతుగా టీసీ వరుణ్‌ ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీరవికుమార్‌, రాయలసీమ ప్రాంతీయ మహిళ కన్వీనర్‌ పెండ్యాల శ్రీలత, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావుతో కలిసి శ్రీనివాస నగర్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పార్టీ ఆదేశాల మేరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ సెల్‌ జిల్లా అద్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ప్రధానకార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్‌, కుమ్మర నాగేంద్ర, నాయకులు కిరణ్‌కుమార్‌, ముప్పూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 29 , 2024 | 12:47 AM