ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News : విరాళాల వెల్లువ...

ABN, Publish Date - Sep 06 , 2024 | 06:00 AM

ఏ.శివకుమార్‌రెడ్డి రూ.1.50 కోట్లు, ఇ.చంద్రారెడ్డి రూ.50 లక్షలు, గుడివాడ విశ్వభారతి ఇన్‌స్టిట్యూషన్స్‌ రూ.30 లక్షలు, బృందావన్‌ మీటింగ్‌ ఏజన్సీస్‌ రూ.25 లక్షలు, వెలగపూడి శంకర్‌రావు రూ.25 లక్షలు, మదన్‌మోహన్‌రావు రూ.25 లక్షలు, కోస్టల్‌ లోకల్‌ ఏరియా బ్యాంక్‌ లిమిటెడ్‌ రూ.10 లక్షలు...

ఏ.శివకుమార్‌రెడ్డి రూ.1.50 కోట్లు, ఇ.చంద్రారెడ్డి రూ.50 లక్షలు, గుడివాడ విశ్వభారతి ఇన్‌స్టిట్యూషన్స్‌ రూ.30 లక్షలు, బృందావన్‌ మీటింగ్‌ ఏజన్సీస్‌ రూ.25 లక్షలు, వెలగపూడి శంకర్‌రావు రూ.25 లక్షలు, మదన్‌మోహన్‌రావు రూ.25 లక్షలు, కోస్టల్‌ లోకల్‌ ఏరియా బ్యాంక్‌ లిమిటెడ్‌ రూ.10 లక్షలు, అంబికా అగర్‌బత్తీస్‌ ఆరోమా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ అంబికా కృష్ణ రూ.5 లక్షలు, అనుమోలు జగన్మోహన్‌రావు రూ.5 లక్షలు, అనుమోలు అనార్కలి రూ.5 లక్షలు, రమేష్‌ హాస్పిటల్స్‌ రూ.3 లక్షలు, అమరావతి కార్‌ మెకానిక్స్‌ అసోషియేషన్స్‌ రూ.2 లక్ష లు, పి.సుధాకర్‌ రూ.1,14,000, కావూరి దుర్గా మల్లేశ్వరప్రసా ద్‌ రూ.1,00,116లు, కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ విజయదుర్గ పీఠం రూ.1 లక్ష, మందలపు జయలక్ష్మి రూ.1 లక్ష, ఎం.గ్రీష్మ రూ.1 లక్ష, పీఎస్‌ కమలాదేవి రూ.1 లక్ష, హెచ్‌ఎం ప్రమీలారాణి రూ.1 లక్ష, పరచూరి ప్రమీలారాణి రూ.1 లక్ష, ఎంవీజీ కుమార్‌ రూ.1 లక్ష, పీఎ్‌సఎ్‌సఎన్‌పీ శాస్త్రి రూ.51 వేలు, ఎం.కృష్ణ రూ.50 వేలు, వై.ఉమామహేశ్వరరావు రూ.50 వేలు, వి.కస్తూరీబాయి రూ.50 వేలు, గోవర్ధన్‌, గౌతమి, చలపతి కలిపి రూ.50 వేలు, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ తరఫున రూ.50 వేలు సాయాన్ని సంఘం నేతలు ఐవీ సుబ్బారావు, చందు జనార్దన్‌, జయరాజ్‌ తదితరులు చంద్రబాబుకు అందజేశారు.

లోకేశ్‌ను కలసిన దాతలు

పలువురు ప్రముఖులు లోకేశ్‌ను కలసి చెక్కులను అందజేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ.10 లక్షలు, మల్లెల రాజేష్‌ నాయుడు రూ.10 లక్షలు, అమలాపురం ఎంపీ గంటి హరీష్‌, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పార్టీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న, విజయవాడకు చెందిన బుద్దిరాజు శివాజీ రూ.5 లక్షలు చొప్పున అందించారు.


  • వరద సహాయ చర్యలకు భారీ విరాళం

బీఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ ఎండీ బలుసు శ్రీనివాసరావు రూ.కోటి విరాళం ఇచ్చారు. విజయవాడలో చంద్రబాబును కలసి విరాళం చెక్‌ అందజేశారు. అలాగే ఎన్‌సీసీ లిమిటెడ్‌ సంస్థ రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. సంస్థ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌కె సూర్య శ్రీకృష్ణరాజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం రూ.కోటి విరాళం చెక్‌ అందించారు. - ఆంధ్రజ్యోతి, బెంగళూరు

Updated Date - Sep 06 , 2024 | 06:00 AM

Advertising
Advertising