ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News : రాజమండ్రి లో 2.20 కోట్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొమ్ము తో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .

ABN, Publish Date - Jul 27 , 2024 | 01:31 AM

రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ

East Godavari :

Breaking News :

రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ ఎప్ సీ బ్యాంక్ సొమ్ము తో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .

పోలీసులు తెలిపిన వివరల ప్రకారం వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు కపిలేశ్వరపురం మండలం, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కు చెందినవాడు .

గత కొన్నంత కాలంగా హిటాచీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే వాసంశెట్టి అశోక్‌కుమార్ దానవాయిపేటలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.2,20,50,000/- చోరీ చేసి పరారయ్యాడు. అతడు పారిపోయే సమయంలో AP 40 AT 5120 స్విఫ్ట్ డిజైర్ వైట్ కలర్ కారు ఉపయోగించినట్టు పోలీసులు గుర్తనిచ్చారు. నిందితుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతి అందజేస్తాం అని వివరాలు గోప్యంగా ఉంచ్చుతమని రాజమహేంద్రవరం పోలీస్‌శాక వారు తేలిపారు. ఆచూకి తెలుపల్సన ఫోన్ నంబర్లు రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ ఇన్స్పెక్టర్- 9440796574 , రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డిఎస్పి 9490760792.

Updated Date - Jul 27 , 2024 | 08:17 AM

Advertising
Advertising
<