ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Atchannaidu: జగన్ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు..

ABN, Publish Date - Feb 17 , 2024 | 01:55 PM

ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని.. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయడు పేర్కొన్నారు. టీడీపీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు, ఉద్యోగసంఘాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలకు అడ్డంకులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అమరావతి: ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని.. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయడు పేర్కొన్నారు. టీడీపీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు నిరాకరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు, ఉద్యోగసంఘాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలకు అడ్డంకులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

జగన్ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు పెట్టి ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రాప్తాడులో జగన్ సభకు హైవే పక్కన నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వారం ముందు నుంచే హైవే రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ లకు తీసుకెళ్లలేని పరిస్థితిని జగన్ కల్పించారన్నారు. వైసీపీ ఆగడాలు ఇంకెంత కాలమో సాగవని... వాళ్లకు కౌంట్ డౌన్ మొదలైందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 01:55 PM

Advertising
Advertising