ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : ఎమ్మెల్యే రాజప్ప

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:27 AM

సామర్లకోట, సెప్టెంబరు 25: గత వైసీపీ పాల నలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించడం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సా ధ్యపడుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణంలో బుధవారం మున్సిపల్‌ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది

సామర్లకోటలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప

సామర్లకోట, సెప్టెంబరు 25: గత వైసీపీ పాల నలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించడం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సా ధ్యపడుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణంలో బుధవారం మున్సిపల్‌ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికలో ముఖ్య అతిథి గా రాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవ ర్గంలో గత ఐదేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పను లు ఇక నుంచి జోరుగా కొనసాగుతాయని భరోసా ఇచ్చారు. కరపత్రాలను ప్రజలకు ఇంటింటా అందజే శారు. కార్యక్రమంలో బీజేపీ ఇంచార్జి వెంకటరమణ, పాల్గొన్నారు. పెద్దాపురం మరిడమ్మ ఆలయ సహాయ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి బుధవారం సామర్లకోట మండలం అచ్చంపేటలోని ఎమ్మెల్యే చినరాజప్ప స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యేకు పుష్పగు చ్ఛం అందజేసి అభినందించారు. మరిడమ్మ ఆలయ అర్చకులచే వేదాశీర్వచనం చేసి శాలువా కప్పి పూల మాలతో రాజప్పను సత్కరించి ప్రసాదాలిచ్చారు.

Updated Date - Sep 26 , 2024 | 12:27 AM