ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Venkaiah Naidu: మండవాస్ ఫుడ్‌పై వెంకయ్య ప్రశంసలు

ABN, Publish Date - Aug 14 , 2024 | 06:36 PM

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంచి భోజన ప్రియుడు. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయం చెప్పారు. విజయవాడలో మండవాస్ హోటల్ చాలా ఫేమస్. వెంకయ్య నాయుడు బుధవారం మండవాస్ హోటల్ వచ్చారు. హోటల్ యజమాని మండవ వెంకట రత్నం సాదరంగా స్వాగతం పలికారు. హోటల్‌లో తెలుగు వంటకాల రుచిని వెంకయ్య నాయుడు చూశారు.

, M Venkaiah Naidu

విజయవాడ: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) మంచి భోజన ప్రియుడు. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయం చెప్పారు. విజయవాడలో మండవాస్ హోటల్ చాలా ఫేమస్. వెంకయ్య నాయుడు బుధవారం మండవాస్ హోటల్ వచ్చారు. హోటల్ యజమాని మండవ వెంకట రత్నం సాదరంగా స్వాగతం పలికారు. హోటల్‌లో తెలుగు వంటకాల రుచిని వెంకయ్య నాయుడు చూశారు.


తెలుగు వంటకాలు

అచ్చ తెలుగు వంటకాలను వెంకయ్య నాయుడు ఆరగించారు. ‘నాకు ఇంటి భోజనం చాలా ఇష్టం. మండవాస్ భోజనం బాగుందని నా స్నేహితులు చెప్పారు. ఆ రుచి ఆస్వాదిద్దాం అని ఇక్కడికి వచ్చాను. హోటల్ వంటకాలు అద్భుతంగా ఉన్నాయి. మంచి రుచిగా ఉన్నాయి. శాకహారంతోపాటు మాంసాహార వంటకాలు తీసుకున్నాను. సంప్రదాయ వంటలు రుచిగా ఉంటాయి. కొందరు పాశ్చాత్య మోజులో పడి మన ఇంటి వంటలను మరచిపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. యువత సంప్రదాయ వంటలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటారు అని’ వెంకయ్య నాయుడు అభిప్రాయ పడ్డారు.

Read Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 06:36 PM

Advertising
Advertising
<