ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP: గుంటూరులో వైసీపీకి మరో షాక్..

ABN, Publish Date - Feb 17 , 2024 | 11:58 AM

గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. తాడిశెట్టి సోదరులు పార్టీని వీడుతున్నారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తాడిశెట్టి వెంకట్రావు, నగర డిప్యూటీ మేయర్‌గా తాడిశెట్టి మురళీ పని చేశారు. వీరిద్దరూ వైసీపీపై అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. ఈ నెల 19న తాడికొండ సోదరుల ఆత్మీయ సమావేశం జరగనుంది.

గుంటూరు: గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. తాడిశెట్టి సోదరులు పార్టీని వీడుతున్నారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తాడిశెట్టి వెంకట్రావు, నగర డిప్యూటీ మేయర్‌గా తాడిశెట్టి మురళీ పని చేశారు. వీరిద్దరూ వైసీపీపై అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. ఈ నెల 19న తాడికొండ సోదరుల ఆత్మీయ సమావేశం జరగనుంది.

ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ.. వైసీపీలో తమకు కనీస గుర్తింపు లేదన్నారు. తమ అనుచరులకు ప్రాధాన్యమివ్వడం లేదన్నారు. వైసీపీలో దళారులు ఉన్నారన్నారు. జగన్ కలవడం కంటే వేంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా జరుగుతుందని మురళి పేర్కొన్నారు. అత్మీయ సమావేశంలో అందరి అభిప్రాయాలను తీసుకుని.. భవిష్యత్‌లో ఏపార్టీలోకి వెళ్లాలో డిసైడ్ చేసుకుంటామని వెల్లడించారు.

Updated Date - Feb 17 , 2024 | 12:03 PM

Advertising
Advertising