ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

JD Lakshminarayana: విభజన హామీలను సాధించడంలో ఘోరంగా విఫలమైన జగన్

ABN, Publish Date - Mar 10 , 2024 | 10:17 PM

విభజన హామీలను సాధించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి సాధిస్తామని జగన్ అన్నారన్నారు.

విశాఖపట్నం: విభజన హామీలను సాధించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి సాధిస్తామని జగన్ అన్నారన్నారు. 22 మంది వైసీపీ ఎంపీలు గెలిచినా ... ఏమీ సాధించలేకపోయారని చెప్పారు. ప్రధానికి విన్నపాలు చేయడం తప్ప.. రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటూ.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా వ్యవహరించడం ఘోరమని చెప్పారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, విభజన హామీలను సాధించుకోవడంలో అధికార, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని జేడీ లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 10:17 PM

Advertising
Advertising