ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తంబళ్లపల్లెకు ఆర్టీసీ డిపోను కేటాయించండి

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:39 PM

తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో ను కేటాయించాలని రాష్ట్ర రవానా, యువజన, క్రీడా శాఖమంత్రి మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డిని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి కోరారు.

రవాణాశాఖా మంత్రి రాంప్రసాద్‌డ్డితో మాట్లాడుతున్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి

రవాణాశాఖ మంత్రిని కోరిన టీడీపీ నేత జయచంద్రారెడ్డి

ములకలచెరువు, ఆగస్టు 30: తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో ను కేటాయించాలని రాష్ట్ర రవానా, యువజన, క్రీడా శాఖమంత్రి మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డిని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి కోరారు. విజయవాడలోని సచి వాలయంలో శుక్రవారం మంత్రిని టీడీపీ నేత జయచంద్రారెడ్డి కలిసి ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గంలో ఆర్టీసీ డిపో మంజూరు చేయాలని, అలాగే ఇసుక కొరతతో గృహ నిర్మాణదారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారనా, త్వరగా ఇసుక రీచను కేటాయించాలని కోరారు. అలాగే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును స్వగృ హంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జుననాయుడు, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు తులసీధర్‌నాయుడు, జిల్లా కార్యదర్శి ఎర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన కేవీ రమణ, నాయకులు చిటికె శివారెడ్డి, కొండ్రెడ్డి అశోక్‌, మూగా రవిచంద్ర తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 11:39 PM

Advertising
Advertising