ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijayawada: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం

ABN, Publish Date - Feb 20 , 2024 | 07:11 AM

విజయవాడ: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం జరిగింది. బీఆర్‌టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు.

విజయవాడ: సత్యనారాయణపురంలో అర్ధరాత్రి వివాదం జరిగింది. బీఆర్‌టీఎస్ జంక్షన్ వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టేందుకు వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైల్వే స్థలంలో విగ్రహం పెట్టడానికి అనుమతి లేదన్నారు. అయితే ఇది కార్పొరేషన్ స్థలమేనని వీహెచ్‌పీ నేతలు వాదించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకున్నా వైసీపీ నాయకులే విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారని వీహెచ్‌పీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వీహెచ్‌పీ, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాం జరిగింది. దీంతో పోలీసులు అదనపు బలగాలతో బీజేపీ నాయకులను అక్కడ నుంచి బలవంతంగా పంపేవేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

Updated Date - Feb 20 , 2024 | 07:11 AM

Advertising
Advertising