ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime news: వారసుడు కావాలంటూ భర్త, అత్తమామలు వేధించడంతో గర్భిణీ ఆత్మహత్య

ABN, Publish Date - Jun 02 , 2024 | 06:04 PM

పెనమలూరు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వారసుడు కావాలనే భర్త, అత్తమామల కోరిక నిండు గర్భిణీ(pregnant suicide) ప్రాణాలు తీసింది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. యనమలకుదురు(Yanamalakuduru) గ్రామంలో 5నెలల గర్భిణీ సందు కావ్యశ్రీ(Sandu Kavyashree) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వారసుడు కావాలనే భర్త, అత్తమామల కోరిక నిండు గర్భిణీ(pregnant suicide) ప్రాణాలు తీసింది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. యనమలకుదురు (Yanamalakuduru) గ్రామంలో 5నెలల గర్భిణీ సందు కావ్యశ్రీ (Sandu Kavyashree) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కావ్యశ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. రెండోసారి ప్రెగ్నెంట్ కాగా.. విజయవాడలో భర్త శ్రీకాంత్ స్కానింగ్ తీయించారు. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. అడ్డుకోవాల్సిన అత్తమామలు సైతం వేధింపులకు గురి చేశారు. అబార్షన్ ఇష్టం లేదని పలుమార్లు భర్తకు నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మీకు వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ్ చేసిన అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి:

National news: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఓట్ల లెక్కింపు షురూ..

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఎంతమంది గాయపడ్డారంటే..?

AP Election Counting: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 06:06 PM

Advertising
Advertising