Home » Pregnant
Car Crashes Into Pregnant Woman: ఓ కారు కారణంగా గర్భిణి సుఖంగా ప్రసవించింది. అయితే.. ఈ సంఘటనలో గర్భిణితో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పసికందు తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
13 ఏళ్ల బాలుడు తల్లికి కాన్పు చేశాడు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్గా మారింది. దీనిపై జనాలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది తిడుతుంటే మరికొంతమంది పొగుడుతున్నారు.
గుమ్మ పంచాయతీ కర్రి గడ గ్రామానికి చెందిన బడ్నాయిని రాములమ్మ నిండు గర్భిణీని నెలలు నిండి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రసవం కోసం వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె భర్త బడ్నాయిని సన్యాసిరావు, అతని అన్నయ్య బడ్నాయిని బొజ్జన్న ఇద్దరు ఎత్తైన కొండ శిఖర గ్రామం నుంచి గుమ్మ పంచాయతీ కేంద్రం వరకు ఆమెను డోలీలో మోసుకొని వచ్చారు.
నిద్ర సరిగా లేకపోతే గర్భీలలో చాలా సమస్యలు తలెత్తుతాయి. దాదాపు 79 శాతం గర్భిణీ స్త్రీలు నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు. గర్భధారణ సమయంలో నిద్ర సమరీగాలేకపోవడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మూర్చలు, నెలలు నిండ కుండానే పుట్టడం, వంటివికలుగుతాయి.
ప్రసవానికి ఇంకా సమయం ఉందంటూ పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని 100 కి.మీల దూరంలో ఉన్న ఇంటికి తిప్పి పంపేశారు ఓ మాతాశిశు సంరక్షణ కేంద్రం అధికారులు. ఆ తర్వాత కొన్ని గంటలకే నొప్పులు ఎక్కువవడంతో ఆస్పత్రికి వెళ్తున్న క్రమంలో 108 వాహనంలోనే ఆ గర్భిణికి ప్రసవమైంది.
పెనమలూరు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వారసుడు కావాలనే భర్త, అత్తమామల కోరిక నిండు గర్భిణీ(pregnant suicide) ప్రాణాలు తీసింది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. యనమలకుదురు(Yanamalakuduru) గ్రామంలో 5నెలల గర్భిణీ సందు కావ్యశ్రీ(Sandu Kavyashree) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తల్లి కావడం అనేది ఓ వరం. తల్లి అయ్యే ఘడియల్లో స్త్రీ మరో జన్మ ఎత్తినట్టే.. మారుతున్న రోజుల్లో స్త్రీ తల్లి కావడాన్ని కాస్త ముందుకు జరుపుతూ వస్తుంది. చిన్న వయసులోనే గర్భం దాల్చే స్త్రీ ఇప్పుడు ఆ వయసును 30ల వరకూ పెంచింది. అయితే లేటు వయసు గర్భాలతో చాలా చిక్కులు ఉంటాయని అవి స్త్రీకి చాలా ఇబ్బందులు తెస్తాయని వైద్యులు చెబుతున్న మాట.
పశ్చిమ బెంగాల్లోని జైళ్లలో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చినట్లు తేలింది. అంతే కాకుండా జైళ్లలో కనీసం 196 మంది శిశువులు జన్మించారని గుర్తించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు నియమించిన సహాయకుడు
జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ఆస్పత్రులకు గర్భిణీల నంచి....
అమ్మ.. ఆ పేరులోనే ఎంతో ఆప్యాయత, అనురాగం. ప్రతి మహిళ తల్లి కావాలనుకోవడం సహజం. అందుకోసం నవమాసాలు మోసి,