ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: నూజివీడులో రెచ్చిపోతున్న వైసీపీ కౌన్సిలర్లు

ABN, Publish Date - Jan 07 , 2024 | 10:47 PM

నూజివీడు ( Nujiveedu ) లో వైసీపీ ( YCP ) కౌన్సిలర్లు రెచ్చిపోతున్నారు. నూజివీడు పోలీసులను వైసీపీ రౌడీలు పరుగులు పెట్టిస్తున్నారు. ఫ్లెక్సీల అంశంలో మేకల అనిల్‌, రామగిరి రాంబాబు మధ్య వార్‌ నడుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య రాజీ కోసం పంచాయితీ పెట్టారు. ఇందులో ఇరువర్గాల కౌన్సిలర్ల అనుచరులు మరోసారి దాడులకు పాల్పడ్డారు.

ఏలూరు: నూజివీడు ( Nujiveedu ) లో వైసీపీ ( YCP ) కౌన్సిలర్లు రెచ్చిపోతున్నారు. నూజివీడు పోలీసులను వైసీపీ రౌడీలు పరుగులు పెట్టిస్తున్నారు. ఫ్లెక్సీల అంశంలో మేకల అనిల్‌, రామగిరి రాంబాబు మధ్య వార్‌ నడుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య రాజీ కోసం పంచాయితీ పెట్టారు. ఇందులో ఇరువర్గాల కౌన్సిలర్ల అనుచరులు మరోసారి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ఎంట్రీతో వైసీపీ కార్యకర్తలు పారిపోయారు. ఈ దాడికి నిరసనగా ఓ వర్గానికి చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌పై మరో వర్గం దాడి చేసింది. ముందస్తు జాగ్రత్తగా నూజివీడులో పోలీసుల మోహరించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.

Updated Date - Jan 07 , 2024 | 10:47 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising