ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Fake News: ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

ABN, Publish Date - May 14 , 2024 | 10:45 AM

అమరావతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఫేక్ పోస్టులకు అడ్డుకట్ట పడడంలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియోను వైసీపీ మూకలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలాంటి సర్వే నిర్వహించలేదు.

అమరావతి: పోలింగ్ (Polling) ముగిసిన తర్వాత కూడా వైసీపీ నేతలు (YCP Leaders) ఫేక్ పోస్టులకు (Fake Posts) అడ్డుకట్ట పడడంలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) పేరుతో ఫేక్ వీడియో (Fake Video)ను తయారుచేసి వైసీపీ మూకలు సోషల్ మీడియా (Social Media)లో సర్క్యూలేట్ (Circulate) చేస్తున్నారు. ఏపీ (AP)లో ఎన్నికలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎలాంటి సర్వే (Survey) నిర్వహించలేదు. అయితే వైసీపీ మాత్రం మిడ్ డే పోల్ సర్వే (Mid-day poll survey) పేరుతో ఓ ఫేక్ వీడియోను తయారు చేసింది. ఈ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ వెల్లడించింది.


ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పేరుతో అనేక నకిలీ బ్రేకింగ్ పేట్లు తయారు చేసి.. సోషల్ మీడియా, ప్రజల్లో రిలీజ్ చేయడం.. అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగ్‌లు మార్చి ఆంధ్రజ్యోతి డేట్ లైన్లు చూపించి ఫేక్ క్లిప్పింగ్‌లను సోషల్ మీడియాలో పోస్టు చేయడం లాంటి పనులు పేటీఎం బ్యాచ్ ప్రారంభించింది. చివరికి పోలింగ్ రోజు కూడా ఇటువంటి వీడియోలు తయారు చేసి జనంలోకి వదిలారు... ఇప్పుడు ఏబీఎన్ మిడ్ డే పోల్ నిర్వహించిందని చెబుతూ.. బ్రేకింగ్ ప్లేట్లను తయారుచేసి ప్రజల్లో తిప్పటం ప్రారంభించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అటువంటి సర్వే నిర్వహంచలేదని, నకిలీ బ్రేకింగ్ పేట్లు తయారు చేసిన వాళ్లపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్లి చర్యలు తీసుకోవాలని కోరుతామని హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్..

ఏపీలో ఫలితాలపై రూ. కోట్లలో బెట్టింగ్‌లు..

నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ఈసారి ఊహించని ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 14 , 2024 | 10:45 AM

Advertising
Advertising