ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: టీడీపీలో చేరిన కుటుంబాలపై పోలీసుల కక్షసాధింపు

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:27 AM

టీడీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల కక్షసాధింపు కార్యక్రమాలు ఎక్కువ అయ్యాయి. టీడీపీలో చేరారనే కారణంతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ ఘటన జరిగింది.

కర్నూలు: తెలుగుదేశం పార్టీ (TDP) నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల కక్షసాధింపు కార్యక్రమాలు ఎక్కువ అయ్యాయి. టీడీపీలో చేరారనే కారణంతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కర్నూలు (Kurnool) జిల్లా పత్తికొండలో ఈ ఘటన జరిగింది. పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ కేఈ శ్యామ్ బాబు సమక్షంలో నిన్న 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీలో చేరారని ఆ 20 కుటుంబాలను గురువారం (ఈ రోజు) పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ కారణంగా తమను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని ఆ కుటుంబాలు చెబుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 11:50 AM

Advertising
Advertising