ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: స్క్రూడ్రైవర్‌తో భర్తను పొడిచి చంపేసిన భార్య.. కారణమేంటంటే..

ABN, Publish Date - Jul 03 , 2024 | 01:01 PM

బంటుమిల్లి మండల పరిధిలోని చిన్న తుమ్మడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం హత్యకు దారి తీసింది. భర్త పెట్టే చిత్ర హింసను భరించలేక సదరు భార్య.. స్క్రూ డ్రైవర్‌తో భర్తను పొడిచి చంపేసింది. అప్పారావు, కీర్తనలకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అప్పారావు దంపతులకు ఏడేళ్ల బాబు ఉన్నాడు. వీరిద్దరూ తుమ్మిడి గ్రామంలో నివాసముంటున్నారు.

విజయవాడ: బంటుమిల్లి మండల పరిధిలోని చిన్న తుమ్మడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం హత్యకు దారి తీసింది. భర్త పెట్టే చిత్ర హింసను భరించలేక సదరు భార్య.. స్క్రూ డ్రైవర్‌తో భర్తను పొడిచి చంపేసింది. అప్పారావు, కీర్తనలకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అప్పారావు దంపతులకు ఏడేళ్ల బాబు ఉన్నాడు. వీరిద్దరూ తుమ్మిడి గ్రామంలో నివాసముంటున్నారు. అప్పారావు తరచూ తాగి వచ్చి కీర్తనను హింసిస్తున్నాడట. రాత్రి సుమారు 11 గంటలు గంటల సమయంలో భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఇక అప్పారావు టార్చర్‌ను భరించలేక కీర్తన స్క్రూ డ్రైవర్‌తో అతని మెడపై పొడిచి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 01:01 PM

Advertising
Advertising