ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navy : ఈ నెలలోనే సాహస ‘సాగర్‌ పరిక్రమ’

ABN, Publish Date - Sep 16 , 2024 | 04:02 AM

భారత నౌకా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అత్యంత కఠినమైన సాహస యాత్ర ‘సాగర్‌ పరిక్రమ’కు సిద్ధమవుతున్నారు.

  • ఇద్దరు మహిళా నేవీ అధికారుల ప్రపంచ యాత్ర

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: భారత నౌకా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అత్యంత కఠినమైన సాహస యాత్ర ‘సాగర్‌ పరిక్రమ’కు సిద్ధమవుతున్నారు. లెఫ్టినెంట్‌ కమాండర్లు ఎ. రూపా, కె. దిల్నా త్వరలోనే సవాలుతో కూడిన సముద్ర యాత్రను ప్రారంభించనున్నారు. భారత నౌకాదళ సెయిలింగ్‌ నౌక (ఐఎన్‌ఎ్‌సవీ) తారిణిలో ఈ ఇద్దరూ భూగోళాన్ని చుట్టే సాహస యాత్ర చేపట్టనున్నారని నేవీ అధికార ప్రతినిధి వివేక్‌ మధ్వాల్‌ ఆదివారం తెలిపారు.

Updated Date - Sep 16 , 2024 | 04:02 AM

Advertising
Advertising