ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hajj pilgrimage : హజ్‌ యాత్రలో 98 మంది భారతీయుల మృతి

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:03 AM

ఈ ఏడాది సౌదీ అరేబియాలో హజ్‌ యాత్ర సందర్భంగా వేర్వేరు కారణాలతో 98 మంది భారతీయులు మరణించినట్టు కేంద్రప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

న్యూఢిల్లీ, జూన్‌ 21: ఈ ఏడాది సౌదీ అరేబియాలో హజ్‌ యాత్ర సందర్భంగా వేర్వేరు కారణాలతో 98 మంది భారతీయులు మరణించినట్టు కేంద్రప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఈ ఏడాది 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్‌ కోసం మక్కాను సందర్శించినట్టు తెలిపింది. కాగా, సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హజ్‌ యాత్రలో వడదెబ్బతో పది దేశాలకు చెందిన 1,081 మంది యాత్రికులు చనిపోయినట్టు తెలిసింది.

Updated Date - Jun 22 , 2024 | 07:04 AM

Advertising
Advertising