ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:04 AM

ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఐఐటీ మద్రాస్‌ నుండి పీహెచ్‌డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.

చెన్నై, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఐఐటీ మద్రాస్‌ నుండి పీహెచ్‌డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు. ఈ స్నాతకోత్సవంలో 3,016 మంది విద్యార్థులు పట్టాలను అందుకున్నారు. 444 మంది అభ్యర్థులు పీహెచ్‌డీలు స్వీకరించారు. వీరిలో ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ కూడా ఉండటం విశేషం. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో విస్తృత పరిశోధనలు జరిపినందుకు ఈ పీహెచ్‌డీని ప్రదానం చేసినట్లు ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి తెలిపారు.

Updated Date - Jul 20 , 2024 | 05:06 AM

Advertising
Advertising
<