ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CJI Chandrachud : సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్‌ అదాలత్‌

ABN, Publish Date - Jul 30 , 2024 | 03:08 AM

పెండింగ్‌ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌ కార్యక్రమం సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభమయింది.

న్యూఢిల్లీ, జూలై 29: పెండింగ్‌ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌ కార్యక్రమం సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభమయింది.

సర్వోన్నత న్యాయస్థానంలోని తొలి ఏడు ధర్మాసనాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. తొలిసారిగా కోర్టు రూముల్లోకి మీడియాను, కెమేరాలను అనుమతించారు.

సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 3వరకు వారం రోజుల పాటు ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నట్టు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రకటించారు.

న్యాయసమస్యలకు సత్వర పరిష్కారం కోసం లోక్‌ అదాలత్‌ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. కుటుంబ సమస్యలు, ఆస్తుల వివాదాలు వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Updated Date - Jul 30 , 2024 | 03:08 AM

Advertising
Advertising
<