ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దర్శన్‌ విషయంలో ఓ మంత్రికి సిద్దూ హెచ్చరిక!

ABN, Publish Date - Aug 31 , 2024 | 04:49 AM

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓ మంత్రిని తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం.

బెంగళూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓ మంత్రిని తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం. పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌కు అందుతున్న సదుపాయాలపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వివాదంతోనే బళ్లారి జైలుకు ఆయన్ను తరలించారు. పరప్పన జైలులో దర్శన్‌కు విలాసవంతమైన సౌకర్యాలకు ఓ మంత్రి కారణమనే ప్రచారం సాగుతోంది. సీఎం సదరు మంత్రికి ఫోన్‌లో క్లాస్‌ తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో జోక్యం సరికాదని మందలించిన సీఎం, ‘మంత్రి నాగేంద్ర విషయంలో ఏం జరిగిందో తెలుసు కదా’ అని ప్రశ్నించినట్టు తెలిసింది.

Updated Date - Aug 31 , 2024 | 04:49 AM

Advertising
Advertising