ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lucky Ali : రోహిణి సింధూరి భూములు ఆక్రమించారని ఫిర్యాదు

ABN, Publish Date - Jun 22 , 2024 | 03:36 AM

కర్ణాటక ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమ ట్రస్టు పేరిట ఉన్న భూములను ఆక్రమించారని ఆమెపై ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ లక్కీ అలి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

బెంగళూరు, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమ ట్రస్టు పేరిట ఉన్న భూములను ఆక్రమించారని ఆమెపై ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ లక్కీ అలి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. న్యూ యలహంక టౌన్‌ పరిధిలో తమ ట్రస్టు భూమిని రోహిణి సింధూరి మద్దతుతో ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, మరిది మధుసూదన్‌ రెడ్డి ఆక్రమించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా రోహిణి సింధూరి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గతంలో ఐఏఎస్‌ అధికారి డీకే రవి ఆత్మహత్య సందర్భంలో సింధూరిపై పలఉ ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఐపీఎస్‌ అధికారిణి రూపా మౌద్గల్‌, రోహిణి సింధూరి మధ్య తలెత్తిన వివాదం సుప్రీం కోర్టు దాకా వెళ్లిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 22 , 2024 | 06:45 AM

Advertising
Advertising