ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madhya Pradesh: దేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకీ చొరబడతారు

ABN, Publish Date - Aug 09 , 2024 | 04:42 AM

శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరిగా ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకి చొరబడతారంటూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌ సింగ్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

భోపాల్‌, ఆగస్టు 8: శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరిగా ఏదో ఒక రోజు భారతదేశ ప్రజలు ప్రధాని మోదీ ఇంట్లోకి చొరబడతారంటూ మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌ సింగ్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తప్పుడు విధానాల వల్ల ప్రజలు తిరగబడతారన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Updated Date - Aug 09 , 2024 | 04:42 AM

Advertising
Advertising
<