ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. మోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తాం..

ABN, Publish Date - Apr 02 , 2024 | 11:11 AM

ప్రధాని నరేంద్రమోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తామంటూ తూత్తుకుడి ప్రచారంలో డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు.

- తూత్తుకుడి ప్రచారంలో డీఎంకే ఎంపీ కనిమొళి

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తామంటూ తూత్తుకుడి ప్రచారంలో డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి నుంచి తూత్తుకుడి లోక్‌సభ స్థానంలో ఈసారి కూడా కనిమొళి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కోవిల్‌పట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీజేపీ(BJP) అధికారంలో లేని రాష్ట్రాల పట్ల కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని, నిధిగా రూపాయి చెల్లిస్తే కేంద్రం తమిళనాడుకు 25 పైసలు మాత్రమే పంపిణీ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ తమిళ భాష అంటే తనకు ఎనలేని ప్రేమ అని, తమిళ సంస్కృతిని విదేశీ వేదికల్లో ప్రస్తావిస్తున్నానని చెబుతున్నారని, ఆయనకు చక్కని తమిళ భాష నేర్పించగలిగిన టీచర్‌ను తప్పకుండా ఏర్పాటు చేస్తామని కనిమొళి చమత్కరించారు.

ఇదికూడా చదవండి: Former Chief Minister: వెనక్కి నడిస్తే కాళ్లకు బలం.. అంటూ మాజీసీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు...

Updated Date - Apr 02 , 2024 | 11:11 AM

Advertising
Advertising