ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinagar : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి

ABN, Publish Date - Aug 11 , 2024 | 03:16 AM

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.

శ్రీనగర్‌, ఆగస్టు 10: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. విశ్వసనీయ సమాచారంతో శనివారం అనంత్‌నాగ్‌ జిల్లాలోని అహ్లాన్‌ గగర్‌మండు అడవుల్లో ఉగ్రవాదుల కోసం సైనికులు గాలింపు చర్యలు చేపట్టారు.

అడవిలో నక్కిన ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరపడంతో ఆరుగురు సైనికులతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు సైనికులు కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Aug 11 , 2024 | 03:16 AM

Advertising
Advertising
<