Home » terror attack
బలోచిస్థాన్ ప్రావిన్స్లోని ప్రయాణికుల రైలుపై కాల్పులతో దాడి చేశారు. రైలు ఆగగానే వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు మిలటరీ సిబ్బందిని ప్రాణాలు కోల్పోయారు.
పలు దేశాలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. విదేశీ ఆటగాళ్లు, ఆయా దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాక్కు చేరుకున్నారు. మ్యాచ్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఉద్రవాదులు భారీ కుట్ర పన్నుతున్నట్టు సమాచారం.
India-Pakistan: జమ్మూ కాశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లా జమ్మూ డివిజన్లోని బాలాకోట్ ప్రాంతం సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది జరిపింది. ఈ చర్యలతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం దాయాది సైన్యంపై విరుచుకుపడింది.
Attacks on Hindus In Balochistan: పాకిస్థాన్లో నివసిస్తున్న హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశంలో మైనారిటీలుగా జీవిస్తున్న హిందూ ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. నిరంతర ఉగ్రవాద దాడులకు జడిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా కొందరు ఆగంతకులు బలూచిస్తాన్లో హిందువులను కాల్చి చంపారు.
Nellore Terrorist:ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ పీఎఫ్ఐ ఉగ్రవాది షేక్ ఇలియాజ్ అహ్మద్కు చెందిన పలు ఉగ్రకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ముంస్లి యువకులను పీఎఫ్ఐలో చేర్పించి దేశంపై దాడులకు శిక్షణ ఇప్పించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలిింది.
అమెరికాలోని న్యూఓర్లీన్స్లోని బోర్బన్ స్ట్రీట్లో, ఐబర్ విల్లే కూడలి దగ్గర బుధవారం తెల్లవారుఝామున 3:15 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న ఎస్యూవీ కారు సంబరాల్లో మునిగి ఉన్న వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏకంగా పది మందికి పైగా చనిపోయారు.
26 నవంబర్, 2008న ఉదయం ముంబై ప్రజలు ఎప్పటిలాగానే తమ రోజును ప్రారంభించారు. అయితే ఆ రోజు రాత్రి ఉగ్రవాదులు పెను బీభత్సం సృష్టిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
ఆర్మీ కథనం ప్రకారం, మంగళవారం రాత్రి బన్ను జిల్లాలోని మలిఖేల్ జనరల్ ఏరియాలోని జాయింట్ చెక్పోస్ట్పై ఉగ్రవాదులు దాడియత్నం చేశారు. చెక్పోస్ట్లోకి ప్రవేశించాలనే వారి ప్రయత్నాన్ని బలగాలు, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ మీడియా వింగ్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరిగింది.
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో భారత బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.
శ్రీనగర్లోని గ్రనేడ్ దాడిపై డీజీపీ నలిన్ ప్రభాత్, భద్రతా ఏజెన్సీల సీనియర్ అధికారుతో లెఫ్టినెంట్ గవర్నర్ మాట్లాడినట్టు ఆయన కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపాయి. టెర్రరిస్టులను, వారి అసోసియేట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్టు చెప్పారు.