Home » Jammu and Kashmir
లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) సమీపిస్తుండగా రాజకీయ నాయకులు మతాలను వాడుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్న వేళ.. మతసామరస్యం వెల్లివిరిసింది.
కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు టెర్రరిస్టులకు(Terrorists) మధ్య భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
పీఓకేను భారత్లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్కు వార్నింగ్ ఇచ్చారు.
జమ్మూకశ్మీర్లో భారత భద్రతా బలగాలపై శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో భారత వాయుసేనకు చెందిన ఓ జవాను మృతి చెందగా నలుగురు సైనికులకు గాయాలయ్యాయి.
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదులు శనివారం సాయంత్రం కాల్పులు జరపడంతో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.
ముస్లింలు ఎవరి హక్కులను ఊడలాక్కోరని, ఇతర మాతాలను గౌరవించాలని తమకు అల్లా చెప్పారని జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మతం పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు.
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరీ లోక్సభ ఎన్నికల తేదీపై ఈసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీన జరగాల్సిన ఎన్నికల తేదీని మే 25వ తేదీకి మార్చింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
సామాన్య ప్రజలకు న్యాయం, రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన ధర్మం. అఫ్కోర్స్.. చాలామంది తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు కానీ, కొందరు మాత్రం తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేధింపులకు గురి చేస్తుంటారు. సామాన్యుల తప్పు లేకపోయినా సరే..
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరి లోక్సభ నియోజకవర్గంలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయనున్నారనే ఊహాగానాల మధ్య ఎన్నికల కమిషన్ కు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబాబూ ముఫ్తీ లేఖ రాశారు. ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయవద్దని ఈసీకి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
జమ్మూ కశ్మీర్లో ఎన్నికల ( Elections 2024 ) వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అనంత్నాగ్ స్థానానికి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.