ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Election Commission: ఐదో దశలో 695 మంది అభ్యర్థులు..

ABN, Publish Date - May 09 , 2024 | 04:27 AM

లోక్‌సభ ఐదో దశ ఎన్నికలలో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది.

న్యూఢిల్లీ, మే 8(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఐదో దశ ఎన్నికలలో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 49 లోక్‌సభ స్థానాలకు ఐదో దశలో మే 20న ఎన్నికలు జరుగనున్నాయి. తొలుత 749 మంది అభ్యర్థుల నామినేషన్లను ఈసీ ఆమోదించింది.

అయితే, పలువురు అభ్యర్థుల నామినేషన్ల విత్‌డ్రా తర్వాత తుదిపోరులో 695 మంది అభ్యర్థులున్నారని పేర్కొంది. ఐదో దశలో అత్యధికంగా యూపీలో 14, మహారాష్ట్రలో 13 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమబెంగాల్‌(7), ఒడిశా, బిహార్‌(5), జార్ఖండ్‌(3), జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది.

Updated Date - May 09 , 2024 | 04:27 AM

Advertising
Advertising