ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Election Commission of India : మహారాష్ట్ర సీఎం శిందే లగేజీ తనిఖీ

ABN, Publish Date - May 17 , 2024 | 04:40 AM

ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే లగేజీని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు.

నాసిక్‌: ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే లగేజీని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. గురువారం మహారాష్ట్రలో నాసిక్‌ జిల్లా పంచవటి పర్యటనకు శిందే వచ్చినపుడు ఆయన వెంట తెచ్చుకున్న బ్యాగులను అధికారులు పరిశీలించారు. శిందే హెలికాప్టర్‌లో నగదు ఉన్న బ్యాగులు తీసుకుని నాసిక్‌ వచ్చారంటూ శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించడంతో తనిఖీలు చేశారు.

Updated Date - May 17 , 2024 | 07:15 AM

Advertising
Advertising