Share News

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హర్షణీయం: వెంకయ్య

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:08 AM

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం ఓ మంచి ముందడుగని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి భేటీపై ఆయన ఎక్స్‌ వేదికగా

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హర్షణీయం: వెంకయ్య

న్యూఢిల్లీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం ఓ మంచి ముందడుగని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి భేటీపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. వారిద్దరూ ఇదే స్పూర్తితో ముందుకు సాగి ఉభయ రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 05:08 AM