ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : శేఖర్‌ కమ్ముల చేతుల మీదుగా...

ABN, Publish Date - Jul 07 , 2024 | 01:45 AM

సాయితేజ కల్వకోట, పావని కరణమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పైలం పిలగా’. తెలంగాణ నేపధ్యంలో సాగే ఈ హాస్యభరిత వ్యంగ్య చిత్రాన్ని యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ ఆనంద్‌ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొదుల నిర్మించారు.

సాయితేజ కల్వకోట, పావని కరణమ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘పైలం పిలగా’. తెలంగాణ నేపధ్యంలో సాగే ఈ హాస్యభరిత వ్యంగ్య చిత్రాన్ని యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ ఆనంద్‌ గుర్రం దర్శకత్వంలో రామకృష్ణ బొదుల నిర్మించారు.శుక్రవారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘సోడు సోడు’ పాటను డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘ఈ పాటకు మంచి సాహిత్యంతో పాటు ఆకట్టుకునే సంగీతం తోడైంది’ అని చెప్పారు. ‘పూర్తి స్థాయి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది’’ అని నిర్మాత రామకృష్ణ బొదుల తెలిపారు. ఈ పాటకు ఆనంద్‌ గుర్రం, అక్కల చంద్రమౌళి సాహిత్యం అందించగా, యశ్వంత్‌ నాగ్‌నారు సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: రవితేజ కుర్మన, డీఓపీ: సందీప్‌ బొద్దుల.

Updated Date - Jul 07 , 2024 | 01:45 AM

Advertising
Advertising
<