ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

USA: అగ్రరాజ్యంలో మిన్నంటిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాలు

ABN, Publish Date - Jun 19 , 2024 | 10:11 AM

ఏపీలో కూటమి విజయంపై అగ్రరాజ్యం అమెరికాలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలీస్, సెయింట్ పాల్‌లలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నారైలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

న్యూయార్క్: ఏపీలో కూటమి విజయంపై అగ్రరాజ్యం అమెరికాలో సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మిన్నెసోటా రాష్ట్ర జంట నగరాలైన మిన్నియాపోలీస్, సెయింట్ పాల్‌లలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నారైలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. సుమారు 200 మందికిపైగా కూటమి అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నారైలు ఏపీకి తరలివెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో వారిని పలువురు అభినందించారు. ఎన్నారైలతో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పామర్రు ఎమ్మెల్యే విజయకుమార్ రాజా తదితరులు మాట్లాడారు. ఎన్నారైల కృషిని ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకున్నారు.


ఎన్నారై టీడీపీ మిన్నియాపోలిస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామ్ వంకిన, రావ్ గుత్తా, వెంకట్ జువ్వా, వేదవ్యాస్ అరవపల్లి, అజయ్ తాళ్లూరి, వివేక్ వల్లూరి, శ్రీమాన్ యార్లగడ్డ, నాగ్ నల్లబోలు, నాయుడు సాలాది, కాశీ బురిడి, ఆర్కే, వెంకన్న చౌదరి, సుమన్ లావు, హరీష్ చింతాడ, పరమేశ్వర్, నాగ్ బొల్లు, సత్యనారాయణ, అనిల్, మురళీ ముత్యాల, బాల అక్కిన, అశోక్ సుంకవల్లి, కోటేశ్వర పాలడుగు, జనసేన నాయకులు సంతోష్, రఘు గొలకోటి, రామ్ కూటల తదితరులున్నారు.

Updated Date - Jun 19 , 2024 | 10:15 AM

Advertising
Advertising